హీరోయిన్లు 30 ప్లస్లో పడ్డాక గ్లామర్ మెయింటైన్ చేయడం అంత తేలిక కాదు. 20-25 ఏళ్ల మధ్య కళ్లు చెదిరే అందంతో ఆకట్టుకునే హీరోయిన్లు.. ఆ తర్వాత ఉన్నట్లుండి గ్లో కోల్పోతుంటారు. షేపవుట్ అవుతుంటారు. పేర్లెందుకు కానీ.. టాలీవుడ్లో చాలామంది స్టార్ హీరోయిన్లు ఇలా ఒక వయసు దాటాక ఆకర్షణ కోల్పోయిన వాళ్లే.
ఐతే 30 ప్లస్లోకి వచ్చాక కూడా గ్లామర్ మెయింటైన్ చేస్తూ కుర్రాళ్లకు కిక్కిస్తున్న హీరోయిన్లు కొద్దిమందే. అందులో కాజల్ అగర్వాల్ కచ్చితంగా ఉంటుంది. మరీ చందమామ, మగధీర సినిమాల్లో మాదిరి ఆమె మెరిసిపోతోంది అనలేం కానీ.. ఇప్పటికీ తోటి హీరోయిన్లతో పోలిస్తే పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటైన్ చేస్తూ వావ్ అనిపిస్తూనే ఉంది. ఈ మధ్య బ్లూ కలర్ మిడ్డిలో ఆమె ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలోకి వచ్చాయి. అందులో కాజల్ అందానికి అభిమానులు ఫిదా అయిపోయారు. పెళ్లవుతున్న టైంలో కాజల్ కొంచెం ఆకర్షణ కోల్పోయినట్లు కనిపించింది.
ఐతే అది లాక్ డౌన్ టైం. సినిమాల్లో చేయట్లేదు. అందుకే కొంచెం మెయింటైనెన్స్ తగ్గించిందేమో. కానీ గత కొన్ని నెలల్లో మళ్లీ కాజల్ అందం పెరుగుతూ వస్తోంది. తాజాగా చందమామ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో కాజల్ను చూస్తే కెరీర్ తొలి రోజులు గుర్తుకొస్తున్నాయి అభిమానులు. అంతగా ఆకర్షణతో కనిపిస్తోంది. పర్ఫెక్ట్ ఫిగర్ అంటే ఇదే అనిపించేలా ఉన్న కాజల్ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతూ ఆమెను ఆకాశానికెత్తేస్తున్నారు. కాజల్ ఇదే గ్లామర్ మెయింటైన్ చేస్తే పెళ్లితో సంబంధం లేకుండా ఇంకో ఐదారేళ్లు కెరీర్ను లాగించేయడం గ్యారెంటీ.
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…
రాజకీయ చతురతలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాణక్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. సర్కారును ఇరుకున పెట్టేసి.. కుల,…
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల ఫిజిక్, లుక్స్ మీద రకరకాల కామెంట్స్ రావడం చాలా కామన్. కొంచెం బరువు పెరిగినా లేదా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. గతంలో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో…
రాజకీయ నాయకులను దేవుళ్లుగా పూజించే ఘటనలు కొత్తవి కావు. సినిమా నటులకు, రాజకీయ నాయకులకు గుడులు కట్టడం, ప్రత్యేక పూజలు…