నితిన్కి ఓవర్సీస్ మార్కెట్ కాస్త బాగానే ఉంటుంది. ఎందుకంటే… తనది ఫన్, రొమాంటిక్ జోనర్. ఇలాంటి కథలు.. ఓవర్సీస్ ప్రేక్షకులకు ఈజీగా నచ్చేస్తాయి. అఆ, భీష్మ లాంటి సినిమాలతో అక్కడి మార్కెట్ ని మరింత పెంచుకున్నాడు నితిన్. రంగ్ దేమీద కూడా బాగానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాని ఓవర్సీస్లో మంచి రేటుకి అమ్మాలని చూస్తున్నారు నిర్మాతలు.
అయితే.. ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు డీలాగా ఉంది. అమెరికా వసూళ్లపై ఆశలు పెట్టుకునే అవకాశమే లేదు. టోటల్ గా ఓవర్సీస్ మార్కెట్ ఢమాల్. కాకపోతే.. రంగ్ దే ఓవర్సీస్ రూపంలో కనీసం 2 కోట్లు రాబట్టాలన్నది నిర్మాతల ప్రయత్నం. కానీ.. అంత పలకడం లేదు. కోటి, కోటిన్నర అంటూ బేరాలు తీస్తున్నారు బయ్యర్లు.
ఇంకాస్త రేటు పలికితే.. ఈ డీల్ క్లోజ్ చేయాలని.. నిర్మాతలు భావిస్తున్నారు. మార్చి 26న రంగ్ దే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
హఠాత్తుగా ఇరుముడి విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్ట్ 21 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా…
సోషల్ మీడియా టాక్స్, యూట్యూబ్ రివ్యూల హడావిడి ఎలా ఉన్నా పెద్ది బలంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వైనం స్పష్టం.…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ రాజకీయాలు వేడెక్కాయి. గత రెండేళ్ల పాల నలో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు..…
ఏపీ రాజధాని అమరావతికి అంత భూమి ఎందుకు? ఇంత భూమి ఎందుకు? ఏం చేసుకుంటారు.? 500 ఎకరాలు చాలవా? వెయ్యి…
ఫాం హౌస్లో కేడీ- ఢిల్లీలో మోడీ.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో అభివృద్ధిని ఆపలేరు అని సీఎం రేవంత్…
ఈ నెల 25 నుంచి టీడీపీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటింటికీ.. పేరుతో ఓ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు…