పాఠశాలలు-విద్యార్థులు-పరీక్షలు-చదువు…వీటికి మాత్రమే పరిమితం కావాల్సిన ఉపాధ్యాయులు.. వారికి సంబంధించిన విషయాలు ఇప్పుడు పొలిటికల్గా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతేకాదు.. ఏపీలో ఇప్పుడు టీచర్ల చుట్టూనే వివాదాలు, చర్చలు…