ఏపీ డీజీపీ మార్పు జరిగిపోయింది. రాష్ట్రంలో ఉద్యోగుల నిరసనల నేపథ్యంలో విజయవాడలో నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సర్కారు.. ఈ క్రమంలో…
ఏపీ డీజీపీపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. నీలాంటి వాళ్లను ఎంతో మందిని చూశానని అన్న చంద్రబాబు.. ఏం చేస్తావో.. చేసుకో.. అంటూ..…