పాఠశాలలు-విద్యార్థులు-పరీక్షలు-చదువు…వీటికి మాత్రమే పరిమితం కావాల్సిన ఉపాధ్యాయులు.. వారికి సంబంధించిన విషయాలు ఇప్పుడు పొలిటికల్గా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతేకాదు.. ఏపీలో ఇప్పుడు టీచర్ల చుట్టూనే వివాదాలు, చర్చలు…
కొన్ని కొన్ని విషయాలు చిన్నవే అయినా.. నాగరిక సమాజానికి సంబంధం లేదని అనుకున్నా.. విషయ ప్రాధాన్యాన్ని బట్టి వాటికి ప్రాధాన్యం వచ్చేస్తుంది. ఆయా విషయాలు అత్యంత వేగంగా…