దేవిశ్రీప్రసాద్ ఇటీవల స్వరపరుస్తోన్న పాటలు విన్న మహేష్ అభిమానులు చాలా భయపడ్డారు. లైన్లో మహర్షి వుండడంతో దేవి ఇదే ఫామ్ కొనసాగిస్తే పాటలపై ఆశలు వదిలేసుకోవచ్చు అనుకున్నారు. మహర్షిలోని తొలి పాట చోటీ చోటీ బాతే ఫర్వాలేదనిపించింది. అయితే అది కూడా పెద్ద హిట్ కాలేదనేది దానికి వస్తోన్న స్పందన బట్టి అర్థమవుతోంది. ఈలోగా రెండవ పాటని విడుదల చేసారు. ఈ పాట అసలు మహర్షిలాంటి భారీ చిత్రానికి చేయాల్సిన పాటలా లేదని ఫాన్స్ మండిపడుతున్నారు.
భయపడ్డట్టుగానే దేవి ఈ చిత్రానికి అత్తెసరు పాటలు అందిస్తున్నాడని ఫాన్స్ అతడిని ట్యాగ్ చేసి మరీ తిడుతున్నారు. పైడిపల్లి వంశీకి గొప్ప మ్యూజిక్ టేస్ట్ లేదనేది అతని మునుపటి సినిమాల్లోని పాటలు వింటే అర్థమవుతుంది. కానీ మహేష్ ఇరవై అయిదవ చిత్రం కావడంతో సంగీతం బాగా అందిస్తాడని ఆశించారు. కానీ దేవి ఇంతవరకు ఈ చిత్రానికి సంబంధించి రేంజ్ పెంచే పాటని అయితే రిలీజ్ చేయలేదు.
మహర్షి గాలి తీసేసాడు!
Apr 14, 2019
126 Shares
రాజకీయ వార్తలు
-
పవన్ మళ్లీ రాంగ్ స్టెప్ వేస్తున్నాడా?
Dec 07,2019
126 Shares
-
హైదరాబాద్ ఎన్కౌంటర్పై ఐపీఎస్ అధికారి కౌంటర్
Dec 07,2019
126 Shares
-
కోహ్లీని కవ్విస్తారా.. ఇంకోసారి ఆలోచించుకోండి
Dec 07,2019
126 Shares
-
జగన్కు ఎంత కష్టమొచ్చిందో?
Dec 07,2019
126 Shares
-
కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే ఉగ్రరూపమే
Dec 07,2019
126 Shares
-
ఘోరం.. డ్యాన్స్ ఆపిందని కాల్చేశారు
Dec 07,2019
126 Shares
సినిమా వార్తలు
-
ఆ పాత్రకు న్యాయం చేయలేను.. అందుకే ఒప్పుకోలేదు
Dec 07,2019
126 Shares
-
దేవిశ్రీప్రసాద్కి 'మైండ్ బ్లాక్' అయ్యే ర్యాగింగ్!
Dec 07,2019
126 Shares
-
కేజీఎఫ్.. డిజిటల్ ప్రకంపనలు
Dec 07,2019
126 Shares
-
ఆ భారీ సినిమా మునిగిందా తేలిందా?
Dec 07,2019
126 Shares
-
అల్లు వారి 'ప్రైమ్'లో తొలి సినిమా అదే..
Dec 07,2019
126 Shares
-
బాలయ్య కోసం ఈసారి ఫస్ట్ గ్రేడే?
Dec 07,2019
126 Shares