ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి సాఫ్ట్ కార్నర్ ఉన్న శర్వానంద్ వాళ్ళ కోసమే సినిమా చేస్తే దాని మీద ప్రత్యేక అంచనాలు నెలకొంటాయి. రెండేళ్ల క్రితం ఒకే…
"అమరావతిని రాజధానిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.. నేను ఇక్కడే ఇల్లు కూడా కట్టుకుంటున్నా" అంటూ ఘనమైన ప్రకటనలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. 2019…
ఫలితాల రూపంలో ఎన్నికల హడావిడి పూర్తిగా తగ్గిన తర్వాత వస్తున్న మొదటి శుక్రవారం ఈ రోజు. నిన్నటిదాకా ఐపీఎల్, ఎలక్షన్లు, ఎండలు అంటూ రకరకాల కారణాలు బాక్సాఫీస్…
కొన్నిసార్లు సినిమాలను మించిన భావోద్వేగాలను తారలకు సంబంధించిన నిజ జీవితం వీడియోలు ఇస్తాయి. అలాంటిదే ఇవాళ మెగా ఫ్యాన్స్ ఆస్వాదిస్తున్నారు. జనసేన పార్టీని రికార్డు స్థాయిలో వంద…
151 కాదు అంతకుమించి.. వైనాట్ 175.. ఎన్నికల ముంగిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు, కార్యకర్తల ధీమా ఇది.…
రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. కానీ ప్రజల మనసులను ఎప్పటికప్పుడు గెలుచుకున్న నాయకులకు బంగారు భవిష్యత్తు స్వాగతం చెబుతూనే ఉంటుంది. ఎంత కిందపడినా సరే లేచే అవకాశాన్ని…
'ఎమ్మెల్యేగా నేను సంపూర్ణ జీతం తీసుకుంటాను. నేను ప్రజల సొమ్మును తింటున్నాను అనే బాధ్యతను ప్రతి క్షణం గుర్తుంచుకోవాలనే ఈ జీతం తీసుకుంటున్నాను. నేను సరిగా పని…
దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం ఫిక్స్ అయింది. జూన్ 8వ తేదీ రాత్రి 8గంటలకు ప్రమాణ స్వీకారం…
గత ఎన్నికల్లో మామూలుగా గెలిచి ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన, ఆయన వ్యవహార శైలి ఎలా ఉండేదో కానీ.. 151 సీట్లతో…
విభజన తర్వాత అసలే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. దీనికి తోడు గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో పరిశ్రమలు, పెట్టుబడులు అనేవి బాగా తగ్గిపోయాయి. సంపద సృష్టి…
ఏపీలో అప్రతిహత విజయం దక్కించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కేంద్రంలోనూ కీలకం కానున్నారు. ఎందు కంటే.. కేంద్రంలో తమకు ఈ సారి 400 సీట్లు పక్కా…
……………………………..ఏపీ ఓటర్లకు బుర్రా , బుద్ది ఉందా ?ఏపీ ఓటర్లు ఒట్టి మూర్ఖులు …!ఏపీ ఓటర్లకు తిక్క కుదిరింది ….!అయిదుళ్ళుగా ఇలా అనుకుంటున్న వారందరికీ జూన్ 4,…